died

    చంటి బిడ్డ తల్లి రైలులో సీటు అడిగిందని.. కొట్టి చంపారు

    February 14, 2020 / 04:14 PM IST

    మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు. అయితే భార

    బ్రేకింగ్ న్యూస్ :చైనాలో అమెరికా పౌరుడు మృతి

    February 8, 2020 / 07:23 AM IST

    కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాలు దాటుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వైరస్ పాకిపోయింది. చైనాలో ప్రధాన నగరంలో ఒకటైన వూహాన్‌లో వందలాది మంది చనిపోగా..వేలాది మంది ఆస�

    కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!

    February 6, 2020 / 07:30 PM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్�

    ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి

    February 2, 2020 / 02:13 AM IST

    హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

    వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం : కాలువలోకి దూసుకెళ్లిన కారు…ఇద్దరి మృతి

    January 31, 2020 / 07:59 AM IST

    శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.

    చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 213కి చేరిన మృతుల సంఖ్య

    January 31, 2020 / 02:37 AM IST

    కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.

    బీజేపీ ఎమ్మెల్యే మృతి

    January 30, 2020 / 06:15 AM IST

    బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మనోహర్‌ ఉన్‌త్వాల్‌(53) మృతి చెందారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

    చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ : 106 కు చేరిన మృతుల సంఖ్య 

    January 28, 2020 / 06:34 AM IST

    కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చైనాలో 106 చేరిన మృతుల సంఖ్యకు చేరింది. 3 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చైనాలో పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. చైనా వుహాన్ నగర�

    వెచ్చదనం కోసం చేసిన ఆ పనే! : నేపాల్ లో 8మంది కేరళ టూరిస్టులు మృతి

    January 21, 2020 / 01:35 PM IST

    నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభ�

    Breaking : రాజధాని గ్రామంలో మరో రైతు మృతి

    January 19, 2020 / 02:35 AM IST

    రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని బంధువులు వెల్�

10TV Telugu News