Home » distribution
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ
సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నిక నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. ఓట్లు గల్లంతయ్యాయని..
తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) 20 అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీ ట�
రాజన్న సిరిసిల్ల: అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద
అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది.
బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పందుల కంటే అధ్వాన్నంగా వున్నారు.. జలగల్లా మా దేశాన్ని పీల్చేస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట�