Home » distribution
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.
అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వీరిని ఏ మాత్రం పట్టించుకోకుండా..ప్రభుత్వ పెద్దలు దురాశకు లోనై..అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చూశారని తెలిపారు. 2019, నవంబర్ 07వ తేదీ గుర�
మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�
ఏపీలో ఇసుక కొరతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు అన్నీ సిద్దం చేశారు. ఈ సంవత్సరం 1.02 కోట్ల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. నల్గొండలో మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నా�
ప్రధాని నరేంద్రమోడీ మాటే వేదవాక్కుగా భావించి తమ వంతుగా ప్లాస్టిక్ నియంత్రణకు పాటు పడుతున్నారు దంపతులు. రోజు రోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ఆగస్టు 15న ప్రధాన మోడీ ఎర్ర కోటపై చేసిన ప్రసంగంలో ప్లాస్టిక్ వినియోగించవద్దని పిలుపునిచ్చిన విషయం తె�
తెలంగాణ రాష్ట్రంలో యూరియాల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వ్యవసాయశాఖపై రివ్యూ నిర్వహించారు. యూరియా పంపిణీల్లో తలెత్తిన సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించారు. పంటల విస్తీర్ణం పెరగడ�