distribution

    కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇలా..

    January 3, 2021 / 01:29 PM IST

    Corona vaccine distribution : కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి లభించింది. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు ఇ

    ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

    December 30, 2020 / 07:34 AM IST

    Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్‌ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ

    ఏపీలో కరోనా వ్యాక్సిన్..కోటి మందికి పంపిణీ ఏర్పాట్లు

    December 27, 2020 / 06:21 PM IST

    arrangements for the distribution of the corona vaccine in ap : కరోనా వ్యాక్సిన్‌ పంపిణీనికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటోంది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్‌ సిరంజీలు చేరుకున్నాయి. వ్యాక్సిన్‌ నిల్�

    చీరాల వైసీపీలో వర్గపోరు..ఇళ్ల పట్టాల పంపిణీలో గొడవ

    December 26, 2020 / 09:04 PM IST

    Conflict in distribution of house deeds : ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీ�

    ఇళ్లపట్టాల పంపిణీలో రగడ..వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం

    December 25, 2020 / 09:54 PM IST

    Conflict between YCP and TDP over distribution of houses : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. మోగల్లులో… ఇళ్ల పట్టాల పంపిణీలో రెండు వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. వైసీపీ కన్వీనర్ నరసింహరాజు మధ్య మాటల యుద్ధం �

    ఏపీలో 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ..17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

    December 25, 2020 / 05:37 PM IST

    Distribution of places of 30 lakh 75 thousand houses in AP :  రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�

    ముఖానికి Mask వేసుకుని స్టెప్పులేసిన సీఎం

    December 21, 2020 / 10:41 AM IST

    Madhya Pradesh Chief Minister Dances : ఏదైనా సాంగ్, డప్పు, దరువులు వింటుంటే తెలియకుండానే…కాళ్లు కదిపిస్తుంటాం. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు స్టెప్పులు వేస్తుంటారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే నేతలు..సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ..అదరగొడుతుంటారు. ఇ�

    ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

    December 16, 2020 / 09:38 AM IST

    Corona vaccine distribution in AP : ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీలో ఈనెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేర�

    రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ

    December 13, 2020 / 02:37 PM IST

    plastic rice in ration goods : మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం వేంపల్లిలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం రేపింది. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దుకాణంలో పలువురికి రేషన్‌బియ్యం సరఫరా చేయగా ప్లాస�

    గులాబీ జెండా ఎగరడం పక్కా..డిసెంబర్ 07 నుంచి వరద సాయం – KCR

    November 29, 2020 / 06:47 AM IST

    flood relief from december 07 kcr : ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గతంలోకంటే మరో నాలుగు సీట్లు అదనంగా గెలుస్తామన్నారు. ఓట్లేసే ముందు ప్రజలు అన్ని రకాలుగా బేరీజు వేసుకోవాలని కేసీఆర్‌ కోరా�

10TV Telugu News