Home » distribution
ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్
తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వ�
కరోనాపై పోరాటంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత.. ఆనందయ్య మందు నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం(07 జూన్ 2021) నుంచి పంపిణీ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తి�
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
Violation of Election Code in visakha : ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలను యథేచ్చగా నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు
India holds world record for corona vaccine distribution : కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో టీకాను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. కరోనా వ్యాక్సినేషన్లో ఫ్రాన్స్, యూకే, అమెరికాను భారత్ అధిగమించిందన్న కేంద్ర వైద్య ఆరోగ్య
delay in supply of covishield doses : భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒక్కటైన సీరం ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను అందించేందుకు ఆలస్యం చేస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ధరల విషయంల�
irregularities in the distribution of flood relief : వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు అంగీకరించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా విచారణకు స్వీకరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవ�