Home » distribution
Operation Covid Vaccine మరో-3-4 నెలల్లో ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ సిద్దమవుతుందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే.2021మనందరికీ 2021 మంచి ఏడాదిగా ఉంటుందని ఆశిస్తున్నాను అని హర్షవర్థన్ అన్నారు. వ్యాక్సిన్ రాగానే �
PM Modi launchesproperty cards గ్రామాల్లో భూములకు యాజమాన్య హక్కులు కల్పించి వాటి ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలను అందించేందుకు వీలుగా రూపొందించిన గ్రామీణ ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ(అక్టోబర్-11,2020) ప్రధాని మోడీ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సా�
Dussehra Festival : తెలంగాణ ప్రభుత్వం తరపున ఆడబిడ్డలకు పండగ సారె సిద్ధమైంది. బతుకమ్మ (Batukamma) చీరల పంపిణీకి టెస్కో (Tesco) అన్ని ఏర్పాట్లు చేసింది . అక్టోబర్ 9 నుంచి అన్ని జిల్లాల్లో సారీస్ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అధికారులు. 99 లక్షల మంది పేదింటి మహిళలకు చ�
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�
ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయ�
కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో వుండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రెండో విడత ఉచిత బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి
గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. రూ.వెయ్యి అందించే సమయంలోనూ పింఛన్ పంపిణీకి అనుసరించిన విధానాన్నే అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు అందజేసి.. ఆ కుటుంబ పెద్ద ఫోటోను తీసుకోనున్నారు.(అర్థనగ్నంగా వార్డుల్లో కరోనా
ఏపీ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. స్థానిక ఎన్నికలను పోస్ట్ పోన్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి..ఎన్నికల కోడ్ ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్ట�
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన