Home » Domestic violence
Madras high court Sensational comments: మహిళల కోసం గృహ హింస చట్టం ఉంది. కానీ హింసలు జరుగుతునే ఉన్నాయి. ఇదిలా ఉంటే కానీ మగవాళ్లకు గృహహింస చట్టం గురించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సస్పెండైన ఓ అధికారిని తిరిగి డ్యూటీలో నియమిస్తూ..ధర్మాసనం ‘అయ్యో..మగవాళ్ల�
Domestic violence on Womens: సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో నమోదైన గృహహింస ఘటనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అందరూ ఇళ్లల్లో ఉం�
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపురానికి వచ్చినప్పటినుంచి అనుమానంతో భార్యను మాటలతో వేధించి.. చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని ఇల్లాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు రాసిన �
నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.
Domestic violence, dowry case lodged against BJD MP : సినీ నటుడు, ఒడిషాలోని కేంద్రపార నుంచి ఎంపికైన బిజూ జనతా దళ్ ఎంపీ, అనుభవ్ మొహెంతీపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపులు కేసు నమోదైంది. ఆయన భార్య, నటి వర్ష ప్రియదర్శిని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుభవ్ మొహంతి అతని అన�
లాక్డౌన్ సమయంలో భర్తలు భార్యలను చితకబాదారు. తమను కాపాడాలంటూ బాధిత మహిళలంతా డయల్ 100కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ షీటీమ్స్ అండగా నిలబడ్డాయి. బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నామంట
లాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు అందరూ రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇళ్లకే పరిమితం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయట.. ఇప్పటికే ఈ విషయం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి �
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించటంతో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో క్రైం రేటు తగ్గినా… గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. దీర్ఘకాల లాక్ డౌన్ నేపధ్యంలో గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ద�
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తన మూడేళ్ల బిడ్డ ఎదుటే తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. ఆ కాల్ తో మొత్తం 107కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో నుంచి బయటకుపోకుండా ఉండి మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారని
తన భర్త నుంచి కాపాడాలని ఓ మంత్రి భార్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ను వేడుకుంది. ఈ మేరకు ఆమె వారిద్దరికీ లేఖలు రాసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మంత్రి రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ భర్త వేధింపులు తట్టు