Home » Dubai
తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరికి కరోనా వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా నగరంలో జరిగింది. మోరినాలోని 47వార్డుకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నాడు. తన తల్లి మరణ వార్త విన్న అతడు వెంటనే మార్చి 17�
హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్
అనుమానం పెనుభూతం అయ్యింది ఆ ప్రేయసి ప్రియుల మధ్య….. రాను రాను ప్రియురాలిపై పెరిగిన అనుమానంతో ప్రియుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.శవాన్ని 45 నిమిషాలపాటు కారులో పెట్టుకుని ప్రయాణించి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. చేసిన నేరానికి త్వరలో శ�
కరోనా ఎఫెక్ట్- హీరో నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది..
దుబాయ్లోని 16ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. కొరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి ఈ వైరస్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)ను పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
కాశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం మార్చి 3న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన సరికెల లింగన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకాశ్మీర్కు చెందిన రాకేశ్కుమార్�
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
అవును..షాహిన్బాగ్లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు