Dubai

    దుబాయ్‌లో 16ఏళ్ల భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటీవ్

    March 5, 2020 / 10:19 AM IST

    దుబాయ్‌లోని 16ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. కొరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి ఈ వైరస్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)ను పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల

    తెలంగాణలో రెండో కరోనా కేసు?

    March 4, 2020 / 02:29 AM IST

    చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం

    గూగుల్ పే లో రూ.9వేలు పంపిన తెలంగాణ వాసిని అరెస్ట్ చేసిన కశ్మీర్ పోలీసులు

    March 4, 2020 / 01:54 AM IST

    కాశ్మీర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం మార్చి 3న జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన రాకేశ్‌కుమార్�

    కరోనా కలకలం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన యువకుడి అజాగ్రత్త

    March 3, 2020 / 03:09 AM IST

    ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్‌లో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గాంధీలో �

    నో ఎంట్రీ…కశ్మీర్ పై భారత్ ను విమర్శించిన బ్రిటన్ ఎంపీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం

    February 17, 2020 / 02:57 PM IST

    కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �

    జాబ్ ఎందుకు..షాహిన్‌బాగ్‌లో కూర్చో..రూ. 1000, బిర్యానీ ఇస్తారు

    January 30, 2020 / 02:28 AM IST

    అవును..షాహిన్‌బాగ్‌లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు

    భారతీయ అమ్మాయికి పాకిస్తానీ అబ్బాయి సాయం

    January 14, 2020 / 02:31 AM IST

    భారత్, పాకిస్తాన్ దాయాది దేశాల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.  సామాన్యుల మధ్య కూడా ఇటువంటి వాతావరణమే కనిపిస్తుంది. పాకిస్తాన్లోని కొందరు భారతీయులపైన, భారత్‌లోని కొందరు పాకిస�

    వెయ్యి పాటలు: దుబాయ్‌లో భారతీయ మహిళ మ్యూజికల్ రికార్డు! 

    January 13, 2020 / 12:33 PM IST

    దుబాయ్ లో భారత్ కు చెందిన 48ఏళ్ల మహిళ మ్యూజికల్ రికార్డు సృష్టించింది. 1000 రోజుల్లో 1000 పాటలను పాడి తన మార్క్ ను సాధించింది. వెయ్యి రోజుల్లో అన్ని పాటలను రాయడం… మ్యూజిక్ కంపోజ్ చేయడం.. పాటలు పాడి రికార్డు చేయడమంతా ఆమె చేసినట్టు అక్కడి మీడియా రిపో

    దుబాయ్‌ లో దంచికొడుతున్న వర్షాలు : విమాన సర్వీసులు బంద్

    January 12, 2020 / 03:25 AM IST

    దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.

    ఆస్పత్రిలో చేరిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్

    December 3, 2019 / 06:12 AM IST

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర  అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు.  దుబాయ్ అమెరికన

10TV Telugu News