Home » Dubai
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి పాక్ లో అడుగుపెట్టబోతున్నారు. మే-1,2019న ముషార్రఫ్ పాకిస్తాన్ కి వస్తున్నట్లు ఆయన లాయర్ సులేమాన్ సఫ్దార్ శనివారం(ఏప్రిల్-27,2019)తెలిపారు.మే-2,2019న ప్రతేక న్యాయస్థానంలో విచారణకు ముషార్రఫ్ హాజరవుతా�
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం
మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా. Read Also : లక్ష్మీస్�
ప్రపంచంలోనే అతిపెద్ద రీ సైకిల్ హబ్ను దుబాయ్ ప్రారంభించింది. అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. జనాభా పెరిగిన కొద్దీ వాడుకునే పరికరాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు టెక్నికల్గా దినదినాభివృద్ధి సాధిస్తున్న ప్రజానీక�
పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,
అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమ
బంగ్లాదేశ్ విమానం హైజాక్. ప్రయాణీకులతో పాటు హైజాక్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరిలోనూ ఉత్కంఠ. లోన ఉగ్రవాది ఉన్నాడా ? అనే అనుమానాలు. ఎలాగైనా ప్రయాణీకులను సేఫ్గా తీసుకరావాలని, హైజాక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని భద్రతా సిబ్బ�
ఢాకా నుండి దుబాయ్ వెళుతున్న (బీజీ 147) విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసేందుకు ట్రై చేయడంతో తీవ్ర కలకలం రేపింది. అనుమతి తీసుకుని అత్యవసరంగా చిట్టగ్యాంగ్లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దింపేశాడు పైలెట్. అప్పటికే సమాచార�
అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఫిబ్రవరి-24న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విదేశీ పర్యటన చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జనవరి 6 నుండి 13 వరకు దుబాయి, యూఏఈల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందు�