Home » Duty
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
వాళ్లంతా ప్రభుత్వ డాక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని డాక్టర్లుగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ డాక్టర్ అంటే సాలరీ కూడా భారీగానే ఉంటుంది. నెల నెల ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా, డ్యూటీలకు మాత్రం రావడం లేదు. విధు�
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ పట్టుబట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాలు కొన్నాళ్ల క్రితం ఆ డిమాండ్పై వెనక్కి తగ్గాయి. చర్చలకు పిలవాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయినా.. సర్కార్నుంచి స్పందన కనిపించలేదు. సమ్మె ప్రారంభించి 47 రోజులైనా… ప్రభుత్వం న
జీతాలు పెంచాలని,మరింత మంది డాక్టర్లను నియమించాలి,పలు డిమాండ్లతో తమిళనాడులో ప్రభుత్వ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె ఏడో రోజుకి చేరింది. అయితే డాక్టర్ల సమ్మెపై ఇవాళ(అక్టోబర్-31,2019) స్పందించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర�
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం