Home » earthquake
ఉత్తర భారతదేశంలో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు...
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్ కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున 5.15 గంటలకు కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది.
బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది.
టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో
జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది.