-
Home » East Godavari District
East Godavari District
రూ.50 లక్షలతో కుమారుడికి గుడి కట్టించిన తల్లి.. విగ్రహానికి నిత్య పూజలు.. సేవా కార్యక్రమాలు కూడా..
ఈ ట్రస్ట్ పేరుతో ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ప్రతి నెల 5, 19 తేదీల్లో అన్న సమారాధన సైతం నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరు? రేసులో ఐదుగురు..! నామినేటెడ్ పోస్ట్ వదులుకుంటారా?
పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్న హైకమాండ్ యువకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని అంటున్నారు.
మీ కోరికలు వినాయకుడి చెవిలో చెబితే తీరిపోతాయ్..! ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా.. ఇక్కడి ప్రత్యేకతలు ఏమిటంటే..?
Vinayaka Chavithi 2025 : విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుడ్ని దేవతలుసైతం ఆరాధిస్తారు.
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం- మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి.
సినీ నటుడు రానా ఇంట్లో విషాదం.. పాడె మోసిన నటుడు..
సినీ నటుడు రానా ఇంట్లో విషాదం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. నలుగురు యువకులు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంకుగురై నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏలూరు జిల్లాలో విషాదం.. బాణసంచా తయారీ కేంద్రం దగ్గర పిడుగు పడి ఇద్దరు మృతి..
పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా అనేకచోట్ల పంపిణీ ప్రారంభించలేకపోయాం : మంత్రి రామానాయుడు
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కొవ్వూరు, రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా
దేవరపల్లి యాక్సిడెంట్పై చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి.. ఆసుపత్రి వద్ద బాధితుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు - చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో ..