East Godavari District

    తూ.గో. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న సస్పెన్షన్లు

    July 27, 2020 / 07:19 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్‌శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. గడిచిన

    ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

    July 18, 2020 / 04:38 PM IST

    ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క తూర్పుగోదావారి జిల్లాలోనే కొత్తగా 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంద

    బావతో అక్రమ సంబంధం… భర్త హత్య

    June 26, 2020 / 06:04 AM IST

    బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న

    మనసున్న మహిళను అభినందించిన డీజీపీ గౌతం సవాంగ్ 

    April 18, 2020 / 02:03 PM IST

    లాక్‌డౌన్‌ వేళ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్‌డ్రింక్స్‌ అందించిన మహిళను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని �

    రాజమహేంద్రవరంలో కరోనా కలకలం

    March 15, 2020 / 07:53 AM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప�

    సీఎం జగన్ ఫొటో కింద పెట్టారని, పంచాయతీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

    March 7, 2020 / 08:05 AM IST

    తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై

    వైసీపీ – టీడీపీ డిష్యూం..డిష్యూం : తమ జోలికి వస్తే..తన్ని తరిమి కొడుతాం – లోకేష్

    March 4, 2020 / 01:13 AM IST

    సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్‌ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు.  మునికూడలి గ్రామం దగ్గర వం�

    ప్రపంచ మత్స్యకార దినోత్సవం : తూర్పుగోదావరిలో సీఎం జగన్ టూర్

    November 21, 2019 / 12:56 AM IST

    ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమనాపల్లి వేదికగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాదయాత్రలో ఇచ్చ

    హానీ ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్టు

    November 15, 2019 / 02:50 PM IST

    తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ జరిగింది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని, యువతితో హానీ ట్రాప్ చేయించి అతని వద్దనుంచి డబ్బు వసూలు చేస్తూ ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గా�

    బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

    September 30, 2019 / 05:34 AM IST

    తూర్పుగోదావరి  జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్‌ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.   ప్రమాదానిక

10TV Telugu News