East Godavari District

    ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం

    September 23, 2020 / 10:53 AM IST

    Andhra Pradesh Temples : ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చీ ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం ఉదయం చూశారు. గు

    ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్

    September 22, 2020 / 07:34 PM IST

    తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొరిమి వెంకటరమణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వెంకటరమణపై 295, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతర్వేదిల�

    రథం దగ్ధమవడంలో కుట్ర ఉందా ? త్వరలో నిజాలు తెలుస్తాయి – మంత్రి సుచరిత

    September 11, 2020 / 12:03 PM IST

    రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పాస

    పోలీసులకు లొంగి పోయిన దేవరాజ్…..శ్రావణి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ?

    September 10, 2020 / 12:12 PM IST

    TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్‌ శ్రావణి సూసైడ్‌ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజ్‌రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్‌లోనే అతనిపై శ్రావణి ఎస్‌ఆ�

    కొడుకు వరసయ్యే యువకుడితో ఇల్లాలు రాసలీలలు

    September 10, 2020 / 11:42 AM IST

    వివాహేతర సంబంధాలు కుటుంబాలను విఛ్చిన్నం చేస్తున్నఘటనలు చూస్తున్నప్పటికీ ప్రజలు వాటిపట్ల ఆకర్షితులటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ప్రవృత్తి ఎక్కువవుతో�

    ప్రియుడితో కల్సి భర్తను చంపేందుకు పక్కా స్కెచ్….కూతురు కాల్ రికార్డింగ్ తో బయటపడ్డ వైనం

    September 7, 2020 / 12:26 PM IST

    అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాల్లో చిచ్చురేపుకుంటున్నారు కొందరు. అందుకోసం ఎదుటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. వారిని హతమార్చేందుకు ప్రోఫెషనల్ కిల్లర్స్ కంటే దారుణమైన ప్లాన్ చేస్తున్నారు. అది టీవీ సీరియల్స్ ప్రభావమో మర�

    62 ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం ఎలా కాలిపోయింది ?

    September 7, 2020 / 07:37 AM IST

    అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాగణంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం ఎలా జరిగింది? 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం అగ్ని ఎలా ఆహుతైంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా ఆకతాయిల పనా ? తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర

    India Coronavirus Cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 3 శాతం లోపు వృద్ధిరేటు

    August 24, 2020 / 01:58 PM IST

    India Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసుల్లో వృద్ధిరేటు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మే చివరి తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో కేసుల వృద్ధి రేటు రోజుకు 3 శాతం కంటే తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతిరోజూ 8,000 నుంచి 10,000 మధ్య క

    వివాహితపై సామూహిక అత్యాచారం..తూ.గో.జిల్లాలో దారుణం

    August 5, 2020 / 05:46 PM IST

    తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామని చెప్పి బెదిరించటంతో బాధితురాలు రెండు నెలలపాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించింది. చివరకు తల్లి తండ్రుల సహకారంతో పోలీస�

    పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య

    August 1, 2020 / 10:45 AM IST

    కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లైన మూడు రోజులకే కన్న కూతురు కన్ను మూసింది. పచ్చని పందిట్లో పెళ్లినాటి ముచ్చట్లు తీరకముందే విషాదం అలుముకుంది. అల్లారు ముద్దుగా పెంచిన  కూతురుకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకోవట

10TV Telugu News