Home » East Godavari District
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 138 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అండమాన్ సముద్రం మరియు పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళా
తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి.
కడలి కల్లోలం.. తీరప్రాంతవాసులను వణికిస్తోంది. కొన్నిచోట్ల ముందుకు వచ్చిన సముద్రం.. మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లింది.
చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న తూర్పుగోదావరిజిల్లా కాకినాడ జెఎన్.టి.యు. గెస్ట్ హౌస్ ఓ ప్రొఫెసర్ నిర్వాకం వలన అపవిత్రం అయ్యింది.
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.