Home » East Godavari District
గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది.
ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
గత సంవత్సర కాలంగా అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు గానీ ఇంత వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని..ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు..ఇలాంటి ఘటనలు నేను ఎక్కడా చూడలేదు అని అన�
కరెంట్ ఛార్జీలు నేను ఎప్పుడైనా పెంచానా? చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా? ఇసుక అప్పట్లో 10 వేలు, ఇప్పుడు 50 వేలు. Chandrababu Naidu
హైదరాబాద్లో పెళ్లికి హాజరై తమ స్వస్థలం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్నగర్కు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.