East Godavari District

    వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

    September 15, 2019 / 07:33 AM IST

    తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల

    డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం

    August 31, 2019 / 02:27 PM IST

    అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఘటన రాష్త్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి కాల్ మనీ వేధింపులే కారణమని తెలుస్తోంది. రామకృష్ణంరాజు సన్నిహితులు క�

    చినరాజప్పకు షాక్: గ్రామంలోకి రావద్దు అంటూ నిరసనలు

    April 1, 2019 / 03:36 AM IST

    ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీకి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినరాజప్ప ఎన్నికల ప్రచారంను హుస్సేన్ పురం గ్రామస్థులు అడ్డుకున్

    మురళీమోహన్‌కు ఏమైంది..?

    March 6, 2019 / 01:42 PM IST

       రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్‌లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�

    చిరుత దాడి: భయంతో వణుకుతున్న గ్రామస్ధులు

    February 4, 2019 / 12:58 PM IST

    రాజమహేంద్రవరం: అరణ్యాలకు ఎంతో దూరంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఓచిరుతపులి సంచారం స్ధానికులను  భయభ్రాంతులకు గురి చేసింది.  తూర్పు  గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో పంట పొలాల్లో సోమవారం నాడు చిరుతపులి �

    తొడగొడుతున్న యువతరం : తూర్పు రాజకీయాల్లో కొత్తతరం

    February 1, 2019 / 02:13 PM IST

    కాకినాడ : తూర్పు రాజ‌కీయాల్లో కొత్త త‌రం అరంగేట్రం చేస్తోంది. అవ‌కాశం ఇస్తే స‌త్తా చాటుతామంటోంది. ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. మరి యంగ్‌ లీడర్స్‌లో

    తాతా మనవడి సవాల్‌ : ప్రత్తిపాడులో పట్టు ఎవరిది

    January 29, 2019 / 02:22 PM IST

    రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత

    టీచర్ కాదు కీచక్ : చాటింగ్ చేయకపోతే ఫెయిల్ చేస్తా

    January 28, 2019 / 10:39 AM IST

    తూర్పుగోదావరి : గురువు దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రులతోనూ సమానంగా వారిని చూస్తారు. విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సి గురుతర బాధ్యత గురువుదే. కానీ కొందరు  ఉపాధ్యాయలు పవిత్రమైన బోధన వృత్తికే కళంకం తెస్తున్నారు. పాఠాలు నేర్పాల్�

    చంద్రబాబుపై కేసుపెట్టిన బీజేపీ మహిళానేత

    January 7, 2019 / 08:16 AM IST

    చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత

10TV Telugu News