Home » East Godavari District
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా�
తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి.
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గురజనాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ బుధవారం(మార్చి 17,2021) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 70ఏళ్లు.
wife suicide, after husband murder case under investigation in east godavari district : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో ఈ నెల 8వ తేదీన హత్యకు గురైన రెడ్డెంశ్రీనివాస్ హత్య కేసు విచారణ జరుపుతుండగా …ఇంతలోనే ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు అనాధలయ్యారు. పట్టణంలోని శ్రీపాదవల్లభ మ�
Kakinada 9th Ward YCP corporator murdered : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో దారుణం జరిగింది. కార్పొరేటర్ కంపర రమేష్ ను నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రత్యర్ధులు కారుతో గుద్ది హత్య చేశారు. పాత కక్షలు కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ లో 9వడివిజన్ క�
Murder attack on couples, husband died : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడలో మంగళవారం ఉదయం దంపతుల కళ్లలో కారంకొట్టి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉన్న మేడపాటి సూర్యనారాయణరెడ్డి ని (35) మంగళవారం ఉదయం తన ఇంట
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు
cm jagan serious: తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ నేతల రభసపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్�
Bandaru Sarees In Online : కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో చేనేత పరిశ్రమ కూడా ఒకటి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పేరుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్ లైన్ మార్కెటింగ్
raped a disbled girl : కామంధులకు ఆడమనిషి కనిపిస్తే చాలు వారు ఎటువంటిస్ధితిలో ఉన్నారో లేదో కూడా చూసుకోవటంలేదు. మృగాలుగా మారి వారిపైలైంగిక దాడి చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించటానికి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మానసికస�