Home » Election Code
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్బుక్లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.
మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాబోతోంది. తొలకరి పలకరించగానే రైతన్నలు వ్యవసాయపనుల్లో తలమునకలవుతారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని.. వానాకాలం సీజన్ రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు.. ఎన్నికల కోడ్కు సంబంధమేంటి? రైతులు
ఎట్టకేలకు ఏపీ విషయంలో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోద
ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ�
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈసీపై మండిపడ్డారు. సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తుఫాన్లు వచ్చినా సీఎం సమీక్షలు చెయ్యకూడదా అని అడిగారు. సమీక్షల విషయంలో ప్రధానికి ఒక రూల్.. ముఖ్యమంత్రికి ఒక రూల్ ఉంటుందా అని చంద్రబాబు క్వశ్చన్ చేశారు. �
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు
రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈ
ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం యువనేస్తం పథకం కింద ఇస్తున్న నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నో చెప్పింది. నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని తేల్చింది. 2014 ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం భృతి ఇస్తోంది. ప్రస్తుతం �
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా, ఈ ఏడాది ఉగాది వేడుకలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్న ప్రగతి భవన్లో జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో – ముఖ్యమం�