Home » Election Commission of India
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి కారు గుర్తు, ఏఐఎంఐఎం పార్టీకి గాలిపటం గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్పార్ సీపీ)కి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఖరారు చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది.
రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కింది. అయితే, విభజన అనంతరం ఆ పార్టీ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది.
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్
Priyanka Chaturvedi: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆరోపణలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. అది కూడా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉన్నా... తను పోలింగ్ బూత్కు వెళ్లి మరీ ఓటు వేయడం విశేషం.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా �
మంగళవారం భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశ్వినీకుమార్ మొహల్.. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారుల బృందానికి బ్యాలెట్బాక్స్ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్కు చేరుకుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్ లో పోలింగ్ ప్రారంభమైంది. 2022, ఫిబ్రవరి 28వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో మూడో దశ, పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది...యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 17.77 శాతం ఓటింగ్ నమోదైంది....