Home » Election Commission of India
Sonu Sood Punjab state icon : కరోనా వైరస్ మహమ్మారి సమయంలో నిరుపేదలకు సహాయం చేస్తున్నారు నటుడు సోనూ సూద్. ఇతను చేస్తున్న సహాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ECI కి పంపిన ప�
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో ఆగిపోగా.. ఈ రోజు(25 సెప్టెంబర్ 2020) బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజ్ఞాన్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘం 243 అసెంబ్లీ స్థానాల్�
ఢిల్లీ : 20 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వారి దగ్గర నుంచి కనపడకుండా పోయాయని, ఆధారాలు లేకుండా కధనాలు ప్రసారం చేసిన టీవీ 9 భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ చౌదరికి ఈసీ అధికార ప్ర�
ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల
హైదరాబాద్: ఏప్రిల్ 11నుంచి జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు, అభ్యర్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తులను కేటాయించింది. ప్రొఫెసర్ కో�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీకి ఏప్ర
ఢిల్లీ : 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోరా మార్చి 10, 2019న ఢిల్లీ లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తారు. 23 మే ,2019న ఓట్ల లెక్కింపు �
ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 17 వ లోక్ సభ కు ఎన్నికలు నిర్వహించేందుక�
2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ షుజా.