Home » Election Commission of India
రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.
బీజేపీకి ఓట్లు వేయనివారి ఇళ్లపైకి బుల్ డోజర్లు పంపిస్తాం అని హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై EC సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడవచ్చనే ఊహాగానాలను భారత ఎన్నికల సంఘం (ECI) తోసిపుచ్చింది. ఎన్నికలు జరుపుతామని తేల్చి చెప్పింది
దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 5వందలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా...
ఒమిక్రాన్ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని
ఏపీలోని.. బద్వేల్ ఉప ఎన్నికకు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన..బలరాం నాయక్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు పోటీ చేయకుండా..ఆయనపై నిషేధం విధించింది. దీంతో ఆయన చట్టసభల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది.