Home » Election Commission of India
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం పెరగడం, కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం, ఎన్నికల్లో రకరకాలుగా వినియోగాలకు పోవడం షరా మామూలే. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇలాంటి డబ్బును కట్టడీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన�
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు..
5 రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లపై తుది సమీక్ష నిర్వహించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్, ఫలితాల తేదీలపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. Telangana Assembly Election
పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై సాయంత్రం తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో ఈసీ భేటీ కానుంది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.
Semi Jamili Elections: దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణతో (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, కేంద్రం జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం హీట్ పెంచుతోంది. ఇదే సమయంలో గడువు కన్నా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్�
రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం లాంటి కారణాల వల్లే పార్టీ సింబల్ ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ పేర్కొంది.