Home » Election Commission of India
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.
ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంక
అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�