Election Commission of India

    వచ్చేస్తున్నాయ్ : మార్చిలోనే ఎన్నికలు!

    January 19, 2019 / 04:01 AM IST

    జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.

    కార్పోరేట్ విరాళాలు:బీజేపీ వాటా 93 శాతం

    January 18, 2019 / 03:17 AM IST

    దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.

    ఉద్యోగులను బదిలీ చేయండి: రాష్ట్రాలకు ఈసీ లేఖ

    January 17, 2019 / 03:56 PM IST

    ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంక

    ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ బదిలీ:  సిసోడియా స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేది

    January 17, 2019 / 12:24 PM IST

    అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�

10TV Telugu News