Home » Election commission
జమ్మూకశ్మీర్లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా సరికొత్త ప్రయోగానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.
Andhra Pradesh Sps: ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయి. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
Election Commission: పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.