Home » Election
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్పై విపక్షా�
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. మూడు విడతల్లో జరిగిన ఎ�
విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల త�
బయ్యారం : గ్రామ పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కులా మధ్యా..బంధాల మధ్యా..మనుష్యుల మధ్యా చిచ్చుపెడుతున్నాయి. ఓట్లు వేయలేదనీ..అందుకే తమ పార్టీ నేతలు ఓడిపోయారనే కక్ష పెంచుకుని ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్
అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీస�