families

    30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

    July 7, 2020 / 09:09 PM IST

    ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించడాన్ని హైకోర్టు తప్పు�

    సరిలేరు మీకెవ్వరూ : ఇళ్లల్లో ప్రజలు..కుటుంబాలకు దూరంగా పోలీసులు

    April 10, 2020 / 03:32 AM IST

    కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. భారత్‌ లాక్‌డౌన్‌ విధించింది కాబట్టి కరోనాను కట్టడి చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోంది. ఇందులో పోలీసుల పాత్ర అత్యంత ము�

    మెర్సీ డెత్ కోరుతూ…రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖ

    March 15, 2020 / 03:54 PM IST

    నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప

    నిర్భయ కేసు : కుటుంబసభ్యులను కలుస్తారా..? జైలు అధికారుల లేఖ

    February 22, 2020 / 08:07 AM IST

    నిర్భయ దోషులను వారి కుటుంబాలు కలుసుకునేందుకు చివరి అవకాశాలను కల్పిస్తూ తీహార్ జైలు అధికారులు లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి 14 రోజుల ముందు దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు అనమతిస్తారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయ�

    తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చెయ్యం : ఎన్ఆర్సీపై కేంద్రం హామీ

    January 6, 2020 / 07:40 AM IST

    అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల

    జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం

    December 17, 2019 / 03:41 PM IST

    అర్హులైన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. (డిసెంబర్ 27, 2019) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

    రూ.10 లక్షల బీమా: మధ్యతరగతికి పవన్ హామీలు

    April 1, 2019 / 07:51 AM IST

    ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.  దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉ�

    ఇది సాధ్యమేనా : ప్రతి నెలా రూ.6వేలు, కనీస ఆదాయం రూ.12వేలు

    March 25, 2019 / 10:34 AM IST

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు వచ్చే వ�

    రాజుల జిల్లా టీడీపీ ఖిల్లా..! : సైకిలెక్కేసిన సంస్ధానాధీశులు

    February 21, 2019 / 02:14 PM IST

    రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరి చేయి చేయి కలుపుతున్నారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చ�

    మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి

    February 20, 2019 / 11:01 AM IST

    పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019)  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో  కలిసి పాల్గొన్నారు. అమ�

10TV Telugu News