Home » Farmers
PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ధరణిలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అన్నారు.
MLC Jeevan Reddy : రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
AP News Today: ఏపీలో నేటి విశేషాలపై సంక్షిప్త వార్తలు..
Pawan Kalyan : రైతులేమీ ఇసుక దోపిడీలు, వ్యాపారాలు చెయ్యడం లేదు. నష్టపోయిన రైతులను మంత్రులు ఆదుకోకుండా అనరాని మాటలు అంటున్నారు.
Kakani Govardhan Reddy : పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటలు మేం పట్టించుకోము.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
CM KCR: వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం.
రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎమ్తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని