Home » Farmers
ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించింది.
రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి....
నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్లో ధర రాక నష్టపోయిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో, నిత్యం ఆద
జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
పడిపోయిన కూరగాయల ధరలు..నష్టాల్లో రైతులు
శ్రీ గంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోను, వివిధ కాస్మోటిక్స్ తయారీలోను విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని, వాటి వేర్లనుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి.
5 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని, కేవలం ఒక్క ఎక్కరం మల్బరీ సాగుతో పొందే అవకాశం కల్పిస్తోంది పట్టు పరిశ్రమ. తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో చాలా మంది ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు.
పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.
ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.