Home » Farmers
రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరు.
రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్ నిర్ణయం పునః సమీక్షించుకోవాలని, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?
తేమ, తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు.
సినీ పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు.
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.