Home » Farmers
భారీ వర్షాలకు పలుచోట్ల కొండచిలువలు ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కనిపించిన ఓ కొండచిలువ రైతుల్ని ఆందోళనకు గురి చేసింది.
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
పామాయిల్ పరిశ్రమలో కీలకమైన తోడ్పాటుదారునిగా ఉండటమే ఈ కేంద్రాల లక్ష్యమని, తాజా వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచడంతో పాటుగా రైతులు
Revanth Reddy : తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్.
బరోడా, మదీనా గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు తిరిగిన రాహుల్.. అక్కడి రైతులతో సంభాషిస్తున్న, పొలం దున్నుతున్న, నాటు వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telangana : వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Rythu Bandhu : పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.
Cyclone Biparjoy : బిపర్ జోయ్ వల్ల మరో 4 వారాల పాటు పొడి వాతావరణమే కొనసాగవచ్చని చెబుతున్నారు.