Home » Farmers
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�
తెలంగాణ వ్యవసాయం రంగం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని..వ్యవసాయ రంగానికి జవజీవాలు అందింటంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యిందని రైతుల కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలబడ్డారని బడ్జట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్
చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమ�
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు న్యాయపోరాటానికి దిగారు. మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు.
వారు అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. లాఠీచార్జి దురదష్టకరమని, ఆప్ వంచనకు
ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ సమయంలో వారు ఆగలేదు, అలసిపోలేదు. ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకెళ్తుంది అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్లైన్ సమ
కలకలం సృష్టించిన మావోయిస్టుల లేఖ