Home » Farmers
ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ను తాము కలిసే తీరతామని మాజీమంత్రి పరిటాల సునీత తేల్చి చెప్పారు.
రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది.
సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం. వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వాలు మారతాయి గుర్తు పెట్టుకోండి.
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేశారు.
రైతులపై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్.. రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.(KTR On Farmers Sacrifice)
రాత్రింబవళ్లు అని తేడా లేకుండా కష్ట పడి పండించిన పంటను మార్కెట్కు తరలించి అమ్ముకోవడమే మిగిలింది అనుకుంటుండగానే.. వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.
Manure : వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధనే లక్ష్యంగా పంటపొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా పెంచారు. అయితే రసాయన ఎరువుల వాడకం వల్ల ఖర్చులు అధికమై పెట్టుబడులు పెరిగాయి తప్ప పంట దిగుబడి ఏమాత్రం పెరగలేదు. దీని వల్ల రైతులు తీవ్రమైన నష్టాలను