Home » Farmers
పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది.
బాగా విచ్చుకున్న పువ్వులను కోయాలి. ఉదయం , సాయంత్రం సమయంలో మాత్రమే పూలను కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండి నిల్వ ఉంటాయి.
వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రాహుల్ సభ ద్వారా.. రైతులకు ఏం చేస్తామో చెప్తామన్నారు.(Revanth Reddy On Farmers)
రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా..
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి.
మొక్కలు పుష్పి౦చే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణ౦ ఈ తెగులు వ్యాప్తికి అనుకూల౦. అనుకూల వాతావరణ౦ లో వీటి ను౦డి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి.
ఈ జబ్బురావటానికి కారణం జంతువుల చుట్టూ ఉండే మురికి ముఖ్యకారణం. అందుకే పశువులను ఉంచే ప్రదేశాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. జంతువుల పేడ, మూత్రం వంటి వాటిని తొలగించాలి.
విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది.
గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి.