Home » Farmers
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
రైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.
కశ్మీర్లో ఆపిల్ దిగుబడులు ఈసారీ కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ, మార్కెట్లో ఆపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో ఆపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది. హైవేపై ఎక్కు
ఏలూరు చేరుకున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
రైతుకు ఆర్థిక ఆసరా ఇవ్వటానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతుల నుంచి ఆవుపేడను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆవుపేడతో పాటు యూరిన్ (గోమూత్రం) కూడా కొనాలని నిర్ణయించింది.
పీఎం కిసాన్ లబ్దిదారులకు ముఖ్యమైన అలర్ట్. జులై నెలాఖరులోగా ఆ పని చెయ్యకపోతే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.(PM Kisan Alert)
68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు.