Home » filed
దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తమ దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే..జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని పవన్ పిటి�
ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
బిజెపి మరో వివాదానికి పరోక్షంగా తెర తీసింది. సామూహిక దాడులను అరికట్టాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49మంది సెలబ్రెటీలపై బీహార్ లోని ముజఫర్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది. రామ్ చంద్ర గుహా, మణిరత్నం, అపర్ణ సేన్లతో సహా ప్రముఖులపై �
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడని కంప్లయింట్ రావడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. క్రషర్ యజమాని శివరామిరెడ్డి ఇచ్చిన కంప్లయింట్ మే�
పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ
TV9 సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ ? ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లంట్ కలకలం రేపుతోంది. సీఈవో రవిప్రకాష్పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు పంపింది.లంకేష్ హత్యతో ఆ
నిజామాబాద్ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది