Home » Fire breaks out
అగ్ని ప్రమాద సమయంలో ఐదవ అంతస్తు అద్దాలను సిబ్బంది పగులగొట్టారు.
యూపీ - ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో దగ్ధమైన 25 నుంచి 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. చుట్టుపక్కల దట్టంగా అలు�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పది మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. మరో 16మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నంలోని జగదాంబ ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు....
మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి....
ఆ సమయంలో రైలులో దాదాపు 1300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు
ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.....
కెనడా దేశంలోని అడవుల్లో రాజుకున్న మంటలు తీవ్రతరమయ్యాయి. ఇప్పటికే కెనడాలో 17,800 చదరపు మైళ్ల విస్తీర్ణం కాలి బూడిదైంది. వాతావరణ మార్పులతో వేడెక్కుతుండటంతో అడవిలో మంటలు రాజుకుంటున్నాయి....