Home » fire broke out
దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బుర్జ్ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్మెంట్స్లో మంటలు చెలరేగాయి.
శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ వెనుక ఉండే లగేజ్ కంపార్టుమెంట్లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతం జింఖానా గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జూబ్లీ 800 పబ్బు పక్కన ఉన్న ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆఫీసులోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణ భయంతో పై నుంచి కిందకు దూకారు. కాగా, ఒక మహిళ సహా మరో ఆరుగురు క�
క్షణాల్లో మంటలు ఆస్పత్రిని చుట్టుముట్టాయి. రోగుల సహాయకులు భయంతో బయటికి పురుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమైంది.
10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో ఇది రెండో ప్రమాదం. వరుస ప్రమాదాలతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
మంటలు పక్కనున్న ఇళ్లకు అంటుకునే ప్రమాదం ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా మంటల తీవ్ర అధికం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. లిఫ్ట్ లో నుంచి ఉద్యోగులు సేఫ్ గా బయటకు వచ్చారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.