Home » fire broke out
భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
అగ్నికిలలకు ఒక బోగీ మొత్తం తగలబడింది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
బీఎఫ్2లో ట్యూబ్ కు రంద్రం పడి ద్రావకం నేలపాలైంది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది.
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలో యూనిట్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది.
Three school buses burnt : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. నిలిపి ఉంచిన ఓ బస్సులో తెల్లవారుజామున మంటలు రేగాయి. ఎవరూ గమనించకపోవడంతో మంటలు మరో రెండు బస్సులకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్సిబ్బంద
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.