Home » first list
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధుల ఫస్ట్లిస్ట్ని ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ నేత సురేష్ ప్రకటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాల
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�
వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడగా.. ఇవాళ(16మార్చి 2019) సాయంత్రం 5గంటలకు జాబితా విడుదల చేయాలని భావించారు. అయితే జాబితా విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఆదివ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సాయంత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 5గంటలకు వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నేతలు చేరనున్న క్రమంలో వారికి కండువాలు కప్పిన అనంతరం వివేకానంద మృతికి సంఘీభావం తెలిపి జాబితాను వైఎస్ఆ�
వైఎస్ వివేకానందరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ 2019 వెలువడడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరింత బిజీ అయిపోయారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార షెడ్యూల్ ఇతరత్రా విషయాలతో జగన్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్న�
కర్నూలు జిల్లాలో రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోగా ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలు మారిన రాజకీయం కారణంగా సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి అభ్
ఆంధ్రప్రదేశ్లో అధికారం దుక్కించుకోవాలనుకునే పార్టీకి ముఖ్యమైన జిల్లాగా చెప్పుకునే జిల్లా తూర్పు గోదావరి జిల్లా. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో మాల, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, రజక, నాయి బ్రాహ్మణ కులాలు కీలకంగా ఉన�
తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితా విడుదల చేయగా అసంతృప్తులుగా ఉన్నవారిని బజ్జగించేందుకు శతవిధాల ప్రయత్నించి మెజారిటీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకంటించింది. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను.. ఎర్రగొండపా
ఎన్నికలు వస్తున్నవేళ ‘సైకిల్’ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకుగాను 14నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. పెదకూరపాడు, తాడికొం
జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్కు బలంగా ఉన్న కడప జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో పెద్ద చర్చే జరిగింది.