Home » FIRST
1Covid Vaccine కరోనా వ్యాక్సిన్ సరఫరాకి సిద్ధమైన తర్వాత మొదటగా దేశంలోని 1 కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు(ఆరోగ్య కార్యకర్తలు)కి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు �
GHMC elections counting begins : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల�
Coronavirus in various parts of world last year ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వైహాన్ సిటిలోనే పుట్టిందనే వాదనలను చైనా కొట్టిపడేసింది. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వెలుగులోకి వచ్చిందని…మొదటిగా చైనానే దానిని రిపోర్ట్ చేసినట్లు డ్రాగన్ కంట్�
COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది. కరోనావైరస్ య
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల అయింది. కరోనా వ్యాక్సిన్ను విడుదల చేసినట్లు మంగళవారం(ఆగస్టు-11,2020) రష
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పె�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వై
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది. ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �