Home » FIRST
తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని
కరోనా వైరస్ ఏం భయంలేదు..నేను కోలుకున్నా..అంటున్నారు 45 సంవత్సరాల ఓ బిజినెస్ మెన్. ఈయన ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ జాతీయ ఛానెల్కు వివరించారు. భారతదేశ వ�
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట
నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మరో ప్రయోగానికి రంగం సిద్ధమైంది. రెండో ప్రయోగ వేదిక నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (GSLV F -10) నింగిలోకి దూసుకెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, మార్చి 05వ త
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్... అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ లో మన్ హట్టన్
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19(కరోనా) వైరస్.. భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి
ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హిందూయిజంను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. హిందూయిజాన్ని ఓ మతంగా కాకుండా ధర్మంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఇండోనేషియా కూడా హిందూ కార్యక్రమాల పట�
రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�