FIRST

    పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందెం : ఏలూరులో ప్రారంభం

    January 14, 2020 / 07:23 AM IST

    పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.

    సీడీఎస్ గా రావత్…కొత్త యూనిఫామ్ ఎలా ఉందో చూడండి

    January 1, 2020 / 12:42 PM IST

    దేశపు తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా బిపిన్ రావత్ బుధవారం(జనవరి-1,2020)న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రావత్ పేరును సోమవారం ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం ఆయన ధరించే దుస్తులు,పెట్టుకునే టోపీ,అలంకరించుకు

    తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

    December 30, 2019 / 11:12 AM IST

    భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  

    NRCలో ముందడుగు పడింది : NPR అప్ డేట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

    December 24, 2019 / 10:16 AM IST

    జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్‌పీఆర్‌ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది.  ఎన్‌పీఆర్‌ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే

    ప్రభాస్, మహేష్ సరసన కాజల్ అగర్వాల్

    December 17, 2019 / 11:16 AM IST

    మొన్న ప్రభాస్, నిన్న మహేష్ బాబు.. ఇప్పుడు కాజల్ అగర్వాల్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో చందమామగా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మకి అరుదైన గౌరవం దక్కింది. సింగ‌పూర్‌లోని మ్యూజియంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైనపు విగ్ర‌హం కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రతిష్ఠాత�

    ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

    December 5, 2019 / 03:59 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

    అంతర్జాతీయ స్థాయిలో భీమ్ యాప్

    November 14, 2019 / 03:17 AM IST

    దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌ అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. ఈ యాప్ ను ఇటీవలే సింగపూర్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

    డే నైట్ కు గ్రీన్ సిగ్నల్ : భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త ఇన్నింగ్స్

    October 30, 2019 / 03:37 AM IST

    టెస్ట్ మ్యాచ్ అంటే.. ఇన్నాళ్లు పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్

    మొదటి ప్రైవేట్ రైలు : తేజస్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం

    September 20, 2019 / 11:02 AM IST

    భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�

    మేడిన్ ఇండియా : యుద్ధ విమానం తేజస్‌లో రాజ్ నాథ్ సింగ్ విహారం

    September 19, 2019 / 05:30 AM IST

    భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.

10TV Telugu News