FIRST

    తొలి ఆదివాసీ మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన అనుప్రియా

    September 9, 2019 / 06:09 AM IST

    కమర్షియల్‌ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్‌ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23ఏళ్ల అనుప్రియ లక్రాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న

    భారత వాయుసేనలోకి అపాచీ వచ్చేసింది

    May 11, 2019 / 01:53 PM IST

    అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్ట‌ర్ అపాచీ ఇప్పుడు భార‌త వాయుసేన అమ్ముల‌పొదిలో చేరింది.మొదటి ఏహెచ్‌-64E(I) హెలికాప్ట‌ర్‌ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్ప‌గించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద�

    30 ఏళ్లు పరిశోధనలు : మలేరియాకు టీకా వచ్చేసింది

    April 25, 2019 / 03:06 AM IST

    దోమ కాటు (ఎనోఫిలీజ్ ఆడదోమ) వల్ల వచ్చే జ్వరం మలేరియా..ఈ వ్యాధి కారణంగా ఏటా 4.35 లక్ష్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మృతి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే..ఇలాంటి ప్రాణాంతక వ్యాధి

    సిగరెట్ అలవాటున్నవాళ్లకు ఉద్యోగాలివ్వరంట

    April 24, 2019 / 04:28 AM IST

    సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఫ్రొఫెసర్లు,టీచర్లకు ఓ జపాన్ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని ఫ్రొఫెసర్లు,టీచర్లుగా తమ యూనివర్శిటీలో నియమించుకోకూడదని నిర్ణయించింది.స్మోకర్లు విద్యారంగానికి పనికిరారని యూనివర్శిటీ అభిప్ర

    జపాన్ ఎన్నికల్లో భారతీయ ‘యోగి’ ఘన విజయం

    April 24, 2019 / 03:34 AM IST

    జపాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు.ఏప్రిల్-21,2019న జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ మద్దతుతో టోక్యోలోని ఎడొగావా వార్డ్ అసెంబ్లీ నుంచి పురానిక్ యోగేంద్ర(41)గెలుపొందారు.యోగేంద్రను

    అబుదాబిలో తొలి హిందూ దేవాలయం : 14 ఎకరాల్లో ఏడు అంతస్తులు

    April 21, 2019 / 03:41 AM IST

    గల్ఫ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం (ఏప్రిల్ 20, 2019) శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బ�

    గుంటూరు రైల్వే డివిజన్ లో e-office

    April 19, 2019 / 10:26 AM IST

    గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ

    IPL-2019 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

    March 25, 2019 / 02:14 PM IST

    ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ(మార్చి-25,2019) కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లు చాలా ఆ�

    ప్రత్యక్ష సాక్షి మాటల్లో : వివేకానందరెడ్డిని మొదట చూసింది ఎవరు

    March 15, 2019 / 01:56 PM IST

    తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.

    జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

    March 12, 2019 / 03:16 PM IST

    ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ

10TV Telugu News