Home » flight
కరోనా సోకినట్లు తెలిసి కూడా ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు.
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�
భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
విమానంలో అల్లరి చేయడం కామనే, కానీ అల్లరి చేసిన వ్యక్తిని విమానంలోంచి దింపేదుకు విమానం ల్యాండ్ చెయ్యడం మాత్రం అరుదైన విషయమే. అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Italy has patient with new strain of virus : ప్రపంచ దేశాలను కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ (new strain) కలవర పెడుతోంది. రూపాంతరం చెందిన వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటలీ (Italy)లో బ్రిటన్ (Britain) తరహా..కరోనా స్ట్రెయిన్ బాధితుడిని గుర్తించారు. దీంతో ప్ర�
Australia demands answers: ఖాతర్ రాజధాని దోహాలో విమానాశ్రయంలో అప్పుడే పుట్టిన శిశువును కనుగొన్నారు. ఎవరో అప్పుడే ప్రసవించి అక్కడే వదిలేశారని ఖతార్ ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమానించారు. అందుకే ఖతార్ నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న QR908 విమానాన్ని ఆపి. ఆస్ట్రేయ�
ఛత్తీస్ గఢ్ కు చెందిన గంగాధర్ అనే దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కానీ ఈ దొంగ అందరిలాంటోడు కాదు. ఇతడి వివరాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. ఇతడో హైటెక్ దొంగ. దర్జాగా ఫ్లైట్ లో హైదర�
మహారాష్ట్ర కు చెందిన ఒక వ్యక్తి తన ఇంటి మేడ పై భాగంలో విమానాన్ని తయారు చేశాడు. కేంద్ర పభుత్వం అనుమతితో మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ దీన్ని తయారు చేశారు. పూర్తిగా భారత దేశంలోనే విమానం తయారు చేయాలనే తన రెండు దశాబ్దాల కల నెరవేరిందన�
కేరళలోని కోజికోడ్లో విమానం కూలిన ఘటన తెలిసిందే. విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోజికోడ్ విమనాశ్రయంలో ల్�
కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల