Home » Floods
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.
ఎడమ కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఒకేసారి చెరువులు నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
మేడిగడ్డకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.
ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
తమిళనాడును భారీవర్షాలు వదలటం లేదు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది....
మిగ్జామ్ తుపాన్తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది....