Home » Floods
మిగ్జామ్ తుపాన్తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది....
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
సోమవారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది.
ఓ పక్క ప్రజలు వరదలతో బాధపడుతుంటే భట్టి విహారయాత్రతో కాంగ్రెస్ నాయకులు విందులు, చిందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. Rega Kantha Rao
CM Jagan: ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్
ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.