-
Home » fly
fly
అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న ‘ఈగ’.. శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని తింటూ.. రంగంలోకి హెలికాప్టర్లు.. మగ ఈగలతో అడ్డుకట్ట..
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి.
Drone To Fly With Human : మనిషి ప్రయాణించే తొలి దేశీయ డ్రోన్.. త్వరలో భారత నేవీ అమ్ములపొదలోకి..
డ్రోన్ల తయారీ, రవాణాలో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లను వినియోగించేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్ వచ్చేంది. దేశీయంగా
లాక్ డౌన్ : వలస కార్మికులను ఢిల్లీ, ముంబై నుంచి బీహార్ కు తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన స్పైస్ జెట్
వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
రెక్కలు తెగిన రామచిలుకకు ట్రాన్స్ప్లాంట్ చేసి ఎగరడం నేర్పిన డాక్టర్
రెక్కలు తెగి ఎగరలేని పరిస్థితిలో ఉన్న ఓ రామచిలుకకు ఓ మహిళా డాక్టర్ వైద్యం చేసిన తిరిగి ఎగరటం నేర్పింది. రామచిలుక యజమాని చేసిన అఘాయిత్యానికి డాక్టర్ క్యాథరీన్ అపులీ తిరిగి మరోజన్మనిచ్చారు. ఎగరటం నేర్పించారు. దీంతో ఈ చిట్టి చిలకమ్మ చక్కగా ఎగ�
చైనా నుంచి తీసుకొచ్చే భారతీయులను ఎక్కడ ఉంచుతారు? ఏం చేస్తారు?
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
బహదూర్ కి బైబై….చరిత్రగా మిగలనున్న కార్గిల్ విజేత మిగ్-27
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�
ఎన్నికల వేళ…సడెన్ గా బ్యాంకాక్ కు రాహుల్
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నొకలకు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివారం సడెన్గా బ్యాంకాక్ ట్రిప్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం హర్యానా,మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థిత
మేడిన్ ఇండియా : యుద్ధ విమానం తేజస్లో రాజ్ నాథ్ సింగ్ విహారం
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.
తిరిగి విధుల్లోకి అభినందన్
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే IAF కంబాట్ పైలట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్… మరికొద్ది వారాల్లో ఆయనకు తుది పరీక్షలు జరిపి క్లియ�