-
Home » funds release
funds release
ఏపీలో పండుగ వేళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.30వేల నుంచి 60వేలు..
Andhra Pradesh : సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బందికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5.70లక్షల మందికి శుభవార్త
AP Govt : సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి మేలు జరగనుంది.
ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు పడేది ఆ రోజే.. అర్హుల లెక్క తేలింది.. ఎంతమంది అంటే..
AP Govt : రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది.
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.
‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఈసారి వాళ్లకుకూడా..
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
అన్నదాత సుఖీభవ.. రైతుల అకౌంట్లలో రూ.7000 వేయడానికి డేట్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
పేదల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దు : సీఎం జగన్
పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు
కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తు�